జనవరి 28 గాయని పి. సుశీల 17,695 పాటలు రికార్డు చేసినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది.
జనవరి 30 చంద్రబాబునాయుడుకు భారతీయ ఛాత్ర సంసద్ ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారం లభించింది.
భారత్
ఏప్రిల్ 11 ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది.
భారత్
మే 13 మహమ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా తీసిన బాలీవుడ్ చిత్రం అజహర్ విడుదలైంది.
జూన్ 3 కృష్ణ చివరి ప్రధాన చిత్రం శ్రీశ్రీ విడుదలైంది.
జూన్ 26 వారుణాస్త్ర భారత్ అబివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పెడోను భారత నౌకాదళంలో చేర్చుకున్నారు.
భారత్
ఆగస్టు 12 నాన్నకు ప్రేమతో చిత్రానికి మూడో ఫిల్మ్ఫేర్ గెలుచుకున్న జూనియర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్తో ఆ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు.
ఆగస్టు 18 రియో ఒలింపిక్స్ సెమీఫైనల్లో నొజోమి ఒకుహారాను ఓడించి బ్యాడ్మింటన్లో ఒలింపిక్ ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా పి.వి. సింధు నిలిచింది.
ఆగస్టు 19 రియో ఒలింపిక్స్ ఫైనల్లో కరోలినా మారిన్తో పోరాడి ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా పి.వి. సింధు చరిత్రకెక్కింది.
సెప్టెంబరు 8 దేశీయ క్రయోజనిక్ దశతో ఇస్రో తొలి ఆపరేషనల్ యాత్ర జీఎస్ఎల్వీ-ఎఫ్05 ఇన్శాట్-3డీఆర్ను కక్ష్యలో చేర్చింది.
భారత్
సెప్టెంబరు 16 ఆపిల్ సి.ఇ.ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐఫోన్ 7ను విడుదల చేసాడు.
సెప్టెంబరు 28 యూరీలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపినందుకు పగసనదీర్పుగా పాక్ ఆక్రమిత కశ్మీర్పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్-2 అనే దాడి జరిపింది.
భారత్
అక్టోబరు 2 భారతదేశంలో విద్య విధానాలమీద సంస్కరణల కోసం దేశంలో వున్నా స్వచ్ఛంద సంస్థలను, యువతను భాగస్వామ్యం చేస్తూ దేశంలో యువత ద్వారా సంస్కరణల స్థాపనే ఏకైక లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం (వైపిపి) ఏర్పడింది.
భారత్
నవంబరు 8 రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.
భారత్
మరణాలు
జనవరి 2 ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924).
భారత్
జనవరి 4 సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947).
భారత్
జనవరి 7 ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936).
భారత్
జనవరి 10 డేవిడ్ బౌవీ, బ్రిటీష్ పాప్, రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947).
భారత్
జనవరి 10 పి.ఆర్.రాజు, చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928).
జనవరి 11 కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (జ.1936).
జనవరి 11 పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్ వ్యవస్థాపకుడు. (జ.1927).
జనవరి 13 అద్దేపల్లి రామమోహనరావు తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936).
జనవరి 13 జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923).
భారత్
జనవరి 14 మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935).
భారత్
జనవరి 16 అనిల్ గంగూలీ, బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933).
జనవరి 17 వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935).
జనవరి 17 రోహిత్ వేముల, దళిత ఉద్యమకారుడు, హైదరాబాదు విశ్వవిద్యాలయపు విద్యార్థి. (జ.1989).
జనవరి 19 అరూన్ టికేకర్ సీనియర్ పాత్రికేయుడు, విద్యావేత్త.
జనవరి 19 యలమంచిలి హనుమంతరావు, ఆల్ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938).
భారత్
జనవరి 19 యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903).
జనవరి 20 తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935).
జనవరి 20 సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932).
భారత్
జనవరి 21 మృణాళినీ సారాభాయి శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918).