ఈ రోజు విశేషం
2011 విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.
తెలుగు నాట ఈ రోజు
- 1978 ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.
- 2011 విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.
- 2016 నాన్నకు ప్రేమతో చిత్రానికి మూడో ఫిల్మ్ఫేర్ గెలుచుకున్న జూనియర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్తో ఆ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. పూర్తి ప్రస్థానం →
- 2019 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి సినీ పునరాగమనాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1851 ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, బోస్టన్లో వ్యాపారం మొదలుపెట్టాడు.
- 1936 [https://web.archive.org/web/20110207133107/http://allindiastudentsfederation.com/ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్], ([http://en.wikipedia.org/wiki/All_India_Students_Federation ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య]), ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో స్థాపించబడింది. భారత్
- 1976 లండన్ లోని నేషనల్ థియేటర్ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది. భారత్
- 2009 ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. భారత్
- 2010 అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
- 2010 రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది. భారత్
జననాలు
- 1892 ఎస్.ఆర్.రంగనాథన్, భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972). ఇతడి పుట్టినరోజుని, భారతదేశం, జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించింది. భారత్
- 1892 కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975). భారత్
- 1909 రాజేశ్వర్ దయాళ్, భారతీయ దౌత్యవేత్త, రచయిత. (మ.1999). భారత్
- 1919 విక్రం సారాభాయ్, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971). భారత్
- 1930 జార్జ్ సోరోస్, హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి,, రాజకీయ ఉద్యమకారుడు.
- 1939 సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (మ.2016). భారత్
- 1965 పల్లెర్ల రామ్మోహనరావు, కళాకారుడు, భజన కీర్తనల రచయిత.
- 1997 సాయేశా సైగల్, తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల నటి.
మరణాలు
- 30 బి.సి: [http://en.wikipedia.org/wiki/Cleopatra_VII క్లియోపాత్ర], ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది (జ. 69 బి.సి.). ఈమెను ప్రపంచ సుందరిగా పిలుస్తారు.[http://www.infoplease.com/ce6/people/A0812535.html#axzz0y6O2guwr ఈజిప్ట్ మహారాణి].
- 1944 కైవారం బాలాంబ, అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు (జ.1849).
- 1945 జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి (జ.1878).
- 2009 మల్లవరపు జాన్, తెలుగు కవి (జ.1927).
- 2022 అన్షు జైన్ భారత సంతతికి చెందిన బ్యాంకర్. బ్రిటిష్ వ్యాపార కార్యనిర్వాహకుడు. (జ.1963). భారత్
సినిమా
- 1967 'వసంత సేన (సినిమా)' చిత్రం విడుదలైంది.
- 1988 'బజారు రౌడీ' చిత్రం విడుదలైంది.
- 2016 'జనతా గ్యారేజ్' చిత్రం విడుదలైంది.
- 2016 'బాబు బంగారం' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ ఏనుగుల దినోత్సవం.
- అంతర్జాతీయ యువజన దినోత్సవం.
- జాతీయ గ్రంథాలయ దినోత్సవం (లైబ్రరీ డే).