ముప్పలనేని శివ
జయంతి · 1968
ఈ రోజు చరిత్రలో
ఈ రోజు విశేషం
1839 దేశంలోని తీరప్రాంతాలను ప్రచండ తుఫాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడులక్షల మంది మరణించి ఉంటారని అంచనా.
ముప్పలనేని శివ
జయంతి · 1968
రాచమల్లు రామచంద్రారెడ్డి
వర్ధంతి · 1988
రంగనాథ్ మిశ్రా
జయంతి · 1926