ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 194 5.

జననాలు

  • 1890 గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (మ.1931).
  • 1920 ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు.
  • 1932 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప. భారత్
  • 1949 ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం.
  • 1965 నాగూర్ బాబు, ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడాడు.
  • 1974 రవీనా టాండన్., తెలుగు, హిందీ, కన్నడ,నటి, నిర్మాత.
  • 1985 ఆసిన్, కేరళ రాష్ట్రంకి చెందిన భారతీయ చిత్రనటి. భారత్
  • 1986 శైలేష్ కొలను , చలనచిత్ర దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే.
  • 1991 అమలా పాల్, కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

మరణాలు

  • 1955 హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం. (జ.1921). భారత్
  • 2016 రాజ్ బేగం, మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని పేరుపొందిన కాశ్మీరీ గాయని. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1927). భారత్

సినిమా

  • 1988 'జీవన జ్యోతి (1988 సినిమా)' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు.
  • జాతీయ గుమ్మడి కాయ దినోత్సవం.