ఈ రోజు విశేషం
194 5.
సంఘటనలు
- 194 5.
జననాలు
- 1890 గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (మ.1931).
- 1920 ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు.
- 1932 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప. భారత్
- 1949 ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం.
- 1965 నాగూర్ బాబు, ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడాడు.
- 1974 రవీనా టాండన్., తెలుగు, హిందీ, కన్నడ,నటి, నిర్మాత.
- 1985 ఆసిన్, కేరళ రాష్ట్రంకి చెందిన భారతీయ చిత్రనటి. భారత్
- 1986 శైలేష్ కొలను , చలనచిత్ర దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే.
- 1991 అమలా పాల్, కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.
మరణాలు
- 1955 హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం. (జ.1921). భారత్
- 2016 రాజ్ బేగం, మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని పేరుపొందిన కాశ్మీరీ గాయని. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1927). భారత్
సినిమా
- 1988 'జీవన జ్యోతి (1988 సినిమా)' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు.
- జాతీయ గుమ్మడి కాయ దినోత్సవం.