ఈ రోజు విశేషం
1990 భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు.
సంఘటనలు
- 1990 భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు. భారత్
జననాలు
- 1483 మార్టిన్ లూథర్, క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత, బైబిల్ గ్రంథాన్ని తొలిసారిగా ప్రజాభాషలోనికి అనువదించిన వేదాంతి.
- 1798 ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్, (మ.1884).
- 1848 సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1925). భారత్
- 1904 వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (మ.1996).
- 1911 ఏటుకూరి వెంకట నరసయ్య, క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాది. (మ.1949).
- 1920 దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004). భారత్
- 1942 రాబర్ట్-ఎఫ్-ఏంజిల్, ఆర్థికవేత్త.
- 1956 మాడభూషి శ్రీధర్, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్.
- 1957 శోభారాజు, గాయనీ, సంగీతదర్శకురాలు, రచయిత , అన్నమయ్య కీర్తనలు ప్రాచుర్యంలో విశేష కృషి.
- 1978 జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్), తెలుగు చలన చిత్ర దర్శకుడు.
మరణాలు
- 1949 ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (జ.1911).
- 1979 తెన్నేటి విశ్వనాధం, స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత.
- 1992 ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1926).
- 1993 రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (జ.1922).
- 1996 మాణిక్ వర్మ, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1926). భారత్
- 2019 టి. ఎన్. శేషన్ 10వ భారత ఎన్నికల ప్రధాన కమీషనర్. (జ.1932). భారత్
- 2020 జీడిగుంట రామచంద్ర మూర్తి, తెలుగు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త.
సినిమా
- 2000 'దేవుళ్ళు' చిత్రం విడుదలైంది.
- 2016 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- రవాణా దినం.
- ప్రపంచ సైన్స్ దినోత్సవం.