ఈ రోజు విశేషం
2016 మహమ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా తీసిన బాలీవుడ్ చిత్రం అజహర్ విడుదలైంది.
తెలుగు నాట ఈ రోజు
- 2016 మహమ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా తీసిన బాలీవుడ్ చిత్రం అజహర్ విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1952 భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది. భారత్
- 1962 భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని స్వీకరించాడు. భారత్
- 1967 భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు. భారత్
- 2008 పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్ లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.
- 2011 మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది. భారత్
- 2012 స్టార్ ప్లస్ కార్యక్రమం 'సత్యమేవ్ జయతే'లో శ్రీదేవి పాల్గొన్నారు. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1857 రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1932).
- 1905 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (మ.1977). భారత్
- 1909 వజ్ఝల కాళిదాసు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాని.
- 1956 రవిశంకర్, ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు.
- 1971 వాణి విశ్వనాథ్ , తెలుగు, తమిళ, మళయాల, చిత్రాల నటి.
మరణాలు
- 2001 ఆర్.కె. నారాయణ్, భారత నవలా రచయిత (జ.1906). భారత్
పండుగలు, జాతీయ దినాలు
- మాతృ దినోత్సవం.