ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1947 నటుడు ఎస్. వి. రంగారావు తన మేనమామ కుమార్తె బడేటి లీలావతిని వివాహం చేసుకున్నారు. పూర్తి ప్రస్థానం →
  • 2012 ; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి.

సంఘటనలు

  • 1911 జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు. భారత్

జననాలు

  • 1571 జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (మ.1630).
  • 1822 లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895).
  • 1934 లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది.
  • 1953 ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్.

మరణాలు

  • 1933 కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.
  • 1979 అనిశెట్టి సుబ్బారావు, తెలుగు చలన చిత్ర రచయిత, కవి, నాటక. కర్త,స్వాతంత్ర్య సమర యోధుడు(జ.1922).
  • 1998 ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత, సంపాదకులు.
  • 2007 బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953). భారత్
  • 2009 నర్రా వేంకటేశ్వర రావు , సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రల నటుడు (జ.1947).