2009 జానపద చిత్రాల కథానాయకుడు 'కత్తుల' కాంతారావు క్యాన్సర్ వ్యాధితో హైదరాబాదు యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు.
పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
1739 నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
భారత్
1946 బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.
భారత్
1957 భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.ఈ క్యాలెండర్ 365 రోజులు, 12 నెలలను కలిగి, మార్చి 22న ప్రారంభమవుతుంది, ఇది లీపు సంవత్సరంలో మార్చి 21కి అనుగుణంగా ఉంటుంది.
భారత్
1960 ఆర్థర్ లియొనార్డ్, డా.చార్లెస్.టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
1971 భారత లోక్ సభ స్పీకర్గా గుర్దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.
భారత్
1982 నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
2000 భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
భారత్