ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1943 హేతువాదాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశపెట్టిన కవిరాజు త్రిపురనేని రామస్వామి కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
  • 2010 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.
  • 2020 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తును ప్రకటించారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1967 గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. భారత్
  • 2021 భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్-19 టీకా కార్యక్రమం ప్రారంభమైంది. భారత్ పూర్తి ప్రస్థానం →
  • 2021 భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్-19 టీకా కార్యక్రమం ప్రారంభమైంది. భారత్ పూర్తి ప్రస్థానం →
  • 2025 ఇస్రో స్పేడెక్స్ ఉపగ్రహాల డాకింగ్ విజయవంతమైనట్లు నిర్ధారణ; స్వదేశీ సాంకేతికతతో ఈ ఘనత సాధించిన అరుదైన దేశాల్లో భారత్ చేరింది. భారత్ పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1924 పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు.ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015).
  • 1942 సూదిని జైపాల్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి.

మరణాలు

  • 1901 మహాదేవ గోవింద రనడే, భారత జాతీయోద్యమ నాయకుడు. భారత్
  • 1938 కోడి రామమూర్తి, మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందాడు.
  • 1943 త్రిపురనేని రామస్వామి, సంఘసంస్కర్త, కవిరాజు. (జ.1887).
  • 1978 ఎ.భీమ్ సింగ్ , తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత(జ.1924).
  • 1978 నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, టంగుటూరి ప్రకాశం పంతులు అనుయాయి. (జ.1890). భారత్
  • 1988 ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థికవేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (జ.1913). భారత్
  • 1989 ప్రేమ్ నజీర్, భారతీయ చలనచిత్ర నటుడు, రెండు గిన్నీస్ ప్రపంచ రికార్డులు పొందినవాడు . (జ.1926). భారత్
  • 2016 అనిల్ గంగూలీ, బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933).