ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 1972 త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

జననాలు

  • 1910 బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995). భారత్
  • 1915 పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు.
  • 1939 సత్యమూర్తి, వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
  • 1959 ఎండ్లూరి సుధాకర్, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.

మరణాలు

  • 1924 వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
  • 1950 జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత. భారత్
  • 2011 ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958).
  • 2015 ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939).
  • 2016 మృణాళినీ సారాభాయి శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918).
  • 2016 పరశురామ ఘనాపాఠి, వేదపండితుడు. (జ.1914).
  • 2022 అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఐ.పి.ఎస్ అధికారి. మాజీ రాజకీయ నాయకుడు. (జ.1941).

సినిమా

  • 2011 'అనగనగా ఓ ధీరుడు' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం.
  • GRANDMOTHER'S DAY జనవరి 21.
  • పోలాండ్‌లో, బామ్మల దినోత్సవాన్ని ఏటా జనవరి 21న జరుపుకుంటారు.
  • ప్రపంచ మత దినోత్సవం.
  • ప్రపంచ మంచు దినోత్సవం.
  • జాతీయ కౌగిలింతల దినోత్సవం.