ఈ రోజు విశేషం
1947 స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.
సంఘటనలు
- 1783 మొట్టమొదటి వేడి గాలి బెలూన్ను ఫ్రాన్సులో ఎగురవేశారు.
- 1947 స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు. భారత్
- 1990 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.
జననాలు
- 1694 వోల్టయిర్, ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు. (మ.1778).
- 1854 పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922).
- 1939 హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి.
- 1982 ఆర్తి చాబ్రియా, తెలుగు, కన్నడ , పంజాబీ , హిందీ చిత్రాల నటి, ప్రచారకర్త.
- 1987 నేహా శర్మ , భారతీయ చలనచిత్ర నటి. భారత్
మరణాలు
- 1952 బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటుడు, న్యాయవాది. (జ.1902).
- 1970 చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (జ.1888). భారత్
- 1996 అబ్దుస్ సలం, పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1926).
- 2013 వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947).
- 2020 దేవీప్రియ, పాత్రికేయుడు, కవి.(జ.1949).
- 2020 వజ్జా వెంకయ్య: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు (జ. 1926).
సినిమా
- 1981 'మహా పురుషుడు' చిత్రం విడుదలైంది.
- 2016 'నిర్మలా కాన్వెంట్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ మత్స్య దినోత్సవం.
- ప్రపంచ టెలివిజన్ దినం.