ఈ రోజు విశేషం
1974 People magazine is published for the first time.
సంఘటనలు
- 1974 People magazine is published for the first time.
జననాలు
- 1886 బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు. భారత్
- 1953 సత్యప్రియ, పలు భారతీయ చిత్రాలలో నటించారు. భారత్
- 1962 బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి.
- 1973 చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు.
- 1984 కమలినీ ముఖర్జీ , దక్షిణ భారతీయ సినీనటి. భారత్
- 1987 శ్రద్ధాదాస్, భారతీయ సినీ నటి. భారత్
మరణాలు
- 1964 కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు.
- 2002 కె.వి.రఘునాథరెడ్డి, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924).
- 2016 పి.ఎ.సంగ్మా, లోక్సభ మాజీ స్పీకరు. (జ.1947). భారత్
- 2016 రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944).
సినిమా
- 2016 'శౌర్య చిత్రం' చిత్రం విడుదలైంది.
- 2016 'కళ్యాణ వైభోగమే' చిత్రం విడుదలైంది.
- 2016 'గుంటూర్ టాకీస్' చిత్రం విడుదలైంది.
- 2022 'సెబాస్టియన్ పి.సి.524' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- జాతీయ భద్రతా దినోత్సవం.