ఈ రోజు విశేషం
200 4.
సంఘటనలు
- 200 4.
జననాలు
- 1749 ఎడ్వర్డ్ జెన్నర్, భౌతిక శాస్త్రవేత్త. (మ1823).
- 1906 శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి (మ.1961).
- 1920 శాంతకుమారి, సినీ నటి (మ.2006).
- 1930 కుముదిని లఖియా, భారతీయ కథక్ నృత్యకారిణి, నృత్య దర్శకురాలు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత. భారత్
- 1933 చెళ్లపిళ్ల సత్యం(సత్యనారాయణ), సంగీత దర్శకుడు(మ.1989).
- 1945 బి.ఎస్. చంద్రశేఖర్, భారత క్రికెటర్. భారత్
- 1969 అనుపమ గోఖలే, భారతీయ చెస్ క్రీడాకారిణి. పద్మశ్రీ, అర్జున అవార్డుల గ్రహీత. భారత్
- 1983 సాగర్ కె.చంద్ర , తెలుగు చలనచిత్ర దర్శకుడు.
- 1986 ఛార్మి, సినీ నటి.
మరణాలు
- 1971 మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు (జ.1890).
- 1996 వెనిగళ్ళ సుబ్బారావు, పెళ్ళిమంత్రాల బండారం పుస్తకం రాసిన హేతువాది (జ.1939).
- 2007 టి.కె.దొరైస్వామి, భారతదేశ కవి, రచయిత. (జ.1921). భారత్
- 2013 కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి. (జ.1962).
- 2016 పశ్య రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1925).
- 2016 వింజమూరి సీతాదేవి, సంగీతకారిణి, గాయకురాలు , రచయిత(జ 1924).
- 2019 రాళ్ళపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు (జ.1945).
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం.
- ప్రపంచ రక్త పోటు దినోత్సవం.