ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 1916 రాక్ సెల్లార్ ప్రపంచంలో తొలి బిలియనీర్గగా అవతరించారు.
  • 1959 ఇంగ్లీషు ఛానెల్ ను 16 గంటల 20 నిమిషాలలో ఈదిన తొలి భారతీయ మహిళగా ఆరతి సాహా అయ్యారు. భారత్
  • 1962 కలకత్తాలో బిర్లా ప్లానెటోరియం మొదలయ్యింది. భారత్
  • 1981 భారత విమానం బోయింగ్-737ను ఖలిస్తాన్ తీవ్రవాదులు లాహోర్‌కు హైజాక్ చేశారు. భారత్
  • 2000 జేఎంఎం కేసులో ప్రత్యేక కోర్టు పి.వి.నరసింహారావును దోషిగా ప్రకటించింది; తరువాత హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. భారత్ పూర్తి ప్రస్థానం →
  • 2002 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.
  • 2009 అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ 75 కేజీల వర్గంలో బిజేందర్ కుమార్ కి మొదటి స్థానం దక్కింది.
  • 2011 దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన 269 మంది అధికారులను, వారిలో అత్యాచార‌ ఆరోపణ రుజువయ్యిన 17 మందిని వాచ్చాతి కేసులో‌ ధర్మపురి జిల్లా సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.

జననాలు

  • 1725 రాబర్ట్ క్లైవ్, బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ జనరల్‌.(మ.1774). భారత్
  • 1899 లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (మ.1985).
  • 1901 ఎన్ రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1954).
  • 1928 బ్రజేష్ మిశ్రా, భారతీయ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు, తొలి జాతీయ భద్రతా సలహాదారుడు (మ. 2012). భారత్
  • 1932 మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004). భారత్
  • 1943 లే'క్ వాలెన్సా, శాంతి నోబెల్ బహుమతి గ్రహీత, మాజీ పోలెండ్ అధ్యక్షుడు.
  • 1945 బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు.
  • 1947 మతుకుమల్లి విద్యాసాగర్, రాయల్ సొసైటీకి చెందిన ఫెలో, కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. భారత్
  • 1947 సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (మ.2016). భారత్
  • 1970 కుష్బూ, ఒక భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.
  • 1978 ఆశా సైనీ, మోడల్, తెలుగు, తమిళ, హిందీ,కన్నడ చిత్రాల నటి.
  • 1985 అంజనా సౌమ్య, జానపద, సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
  • 1990 శ్రద్దా శ్రీనాథ్, భారతీయ చలనచిత్ర నటి, మోడల్. భారత్

మరణాలు

  • 1913 రుడాల్ఫ్ డీజిల్, డీజిల్ ఇంజన్ ఆవిష్కర్త.
  • 1920 దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకుడు (జ.1872).
  • 1977 కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు (జ.1899).
  • 2007 కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920).
  • 2008 జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919).
  • 2008 పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త (జ.1934).
  • 2008 సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, ఎం.ఐ.ఎం పార్టీ నాయకుడు. (జ.1931).
  • 2013 సత్యనారాయణ గోయెంకా, విపశ్యనా ధ్యాన గురువు.(జ.1924).
  • 2014 పైడి తెరేష్ బాబు, కవి (జ.1963).
  • 2017 టామ్ ఆల్టర్, హిందీ సినిమా నటుడు (జ.1950). భారత్
  • 2020 కె.సి.శివశంకరన్, "శంకర్"గా సుపరిచితుడైన చిత్రకారుడు. (జ.1924).
  • 2021 కొత్త కోటేశ్వరరావు, విద్యావేత్త, వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.(జ.1929).

సినిమా

  • 1966 'అడుగు జాడలు (1966 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • 2016 'ఇజం' చిత్రం విడుదలైంది.
  • 2017 'మహానుభావుడు' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ హృదయ దినోత్సవం.
  • అంతర్జాతీయ ఆహార నష్టం, వ్యర్థాల అవగాహన దినోత్సవం.
  • జాతీయ కాఫీ దినోత్సవం.