ఈ రోజు విశేషం
1920 'హైదరాబాదు కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాదు (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
తెలుగు నాట ఈ రోజు
- 1920 'హైదరాబాదు కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాదు (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
- 2004 మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1912 రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది. భారత్
- 1912 ఢిల్లీ-లాహోర్ కుట్రలో భాగంగా వైస్రాయ్ హార్డింజ్పై రాష్ బిహారీ బోస్ బృందం బాంబు దాడి జరిపింది; వైస్రాయ్ గాయాలతో బయటపడ్డాడు. భారత్ పూర్తి ప్రస్థానం →
- 2009 రాష్ట్రంలోని అన్ని పార్టీల ఏకాభిప్రాయం వచ్చేవరకు తెలంగాణపై చర్యలు ఉండవని కేంద్రం ప్రకటించడంతో ఉద్యమం మళ్లీ భగ్గుమంది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1725 అహమ్మద్ షా బహదూర్, 13 వ మొఘల్ చక్రవర్తి. (మ.1775).
- 1881 బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (మ.1953). భారత్
- 1889 మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1967). భారత్
- 1891 వీరమాచనేని ఆంజనేయ చౌదరి, స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు. (మ.1988).
- 1902 చరణ్ సింగ్, భారత దేశ 5వ ప్రధానమంత్రి. (మ.1987). భారత్
- 1922 ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (మ.2012).
- 1933 శిరోమణి సహవాసి, ఈనాడు దినపత్రికలో ఉద్యోగిగా చేరాడు. 1984లో సహాయక వార్తా సంపాదకునిగా పనిచేశాడు.
- 1936 ఆదేశ్వరరావు, సమకాలీన హిందీ రచయిత. భారత్
- 1936 కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (మ.2006).
- 1940 ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత.
- 1966 చెరుకూరి సుమన్, బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. (మ.2012).
- 1987 ఆది: తెలుగు నటుడు, క్రికెట్ ఆటగాడు.
మరణాలు
- 1987 ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (జ.1922).
- 1997 గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (జ.1913).
- 2004 పి.వి.నరసింహారావు, పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921). భారత్
- 2011 త్రిపురనేని మహారధి, సినీ మాటల రచయిత (జ.1930).
- 2014 కైలాసం బాలచందర్, దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత, (జ.1930). భారత్
- 2020 బాతిక్ బాలయ్య, తెలంగాణకు చెందిన బాతిక్ చిత్రకారుడు. (జ. 1939).
- 2022 కైకాల సత్యనారాయణ, సినిమా నటుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1935). భారత్
సినిమా
- 2016 'వంగవీటి' చిత్రం విడుదలైంది.
- 2022 '18 పేజెస్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- జాతీయ రైతు దినోత్సవం.
- ఈజిప్టు విజయోత్సవ దినం. ( సూయజ్ కెనాల్ వివాదానికి తెరపడింది.).