2004 భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసారు.
భారత్
2004 గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర, తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారు.
భారత్
2025 పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ముగ్గురు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ మృతి చెందారు.
జననాలు
1867 వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (మ.1949).