ఈ రోజు విశేషం
2018 తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గంమైన గజ్వేల్ లో తెలంగాణ కాంట్రిబ్టూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో అయుత ధర్మదీక్ష నిర్వహించడం జరుగుతుంది.
తెలుగు నాట ఈ రోజు
- 1943 కె.వి.రెడ్డి తొలి దర్శకత్వ చిత్రం భక్త పోతన విడుదలై దక్షిణ భారతదేశమంతటా ఘనవిజయం సాధించింది. పూర్తి ప్రస్థానం →
- 1983 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 199 స్థానాలు గెలిచి కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరదించింది. పూర్తి ప్రస్థానం →
- 2018 తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గంమైన గజ్వేల్ లో తెలంగాణ కాంట్రిబ్టూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో అయుత ధర్మదీక్ష నిర్వహించడం జరుగుతుంది.
సంఘటనలు
- 1935 భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు. భారత్
జననాలు
- 1935 శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (మ.2016).
- 1937 దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (మ.1987).
- 1938 బి.సరోజాదేవి , దక్షిణ భారత చలన చిత్ర నటి (మ.2025). భారత్
- 1950 శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
- 1950 అనిల్ బాబర్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ శాసనసభ్యుడు. (మ.2024). భారత్
- 1951 కె.వాసు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.(మ.2023).
- 1967 ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2020). భారత్
- 1972 ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత. భారత్
- 1979 బిపాషా బసు, భారతీయ చలనచిత్ర నటి , మోడల్. భారత్
- 1989 పార్వతీ మెల్టన్ , తెలుగు, భారతీయ భాషల సినీనటి.
- 1996 హెల్లీ షా, హిందీ టెలివిజన్ నటి, మోడల్. భారత్
మరణాలు
- 1950 పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877). భారత్
- 2002 బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927).
- 2008 ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927).
- 2016 ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936). భారత్
సినిమా
- 1960 'నమ్మిన బంటు' చిత్రం విడుదలైంది.
- 1965 'నాదీ ఆడజన్మే' చిత్రం విడుదలైంది.
- 1994 'ముగ్గురు మొనగాళ్ళు' చిత్రం విడుదలైంది.