ఈ రోజు విశేషం
2011 నటుడు అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహం హైదరాబాద్లో జరిగింది.
తెలుగు నాట ఈ రోజు
- 1978 జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. పూర్తి ప్రస్థానం →
- 2011 నటుడు అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహం హైదరాబాద్లో జరిగింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1983 అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం.
- 1992 కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.
- 2009 న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. భారత్
జననాలు
- 1475 మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (మ.1564).
- 1899 తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949).
- 1902 కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు.
- 1913 కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన హాస్యనటుడు. (మ.1966).
- 1917 పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు(మ.1984).
- 1919 గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.
- 1933 కృష్ణకుమారి, తెలుగు చలనచిత్ర నటి.(మ.2018).
- 1984 శర్వానంద్ , తెలుగు, తమిళ ,చిత్రాల నటుడు.
- 1988 ఇషా చావ్లా, భారతీయ చలనచిత్ర నటి, పలు తెలుగు చిత్రాలలో నటించింది.
- 1997 ఝాన్వికపూర్ , హిందీ , చిత్ర నటి ,(నటి శ్రీదేవి కుమార్తె). భారత్
మరణాలు
- 1964 రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885).
- 1976 దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు. భారత్
- 1995 మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902). భారత్
- 2016 కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (జ.1971). భారత్
- 2019 కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు. (జ.1932).
పండుగలు, జాతీయ దినాలు
- ఘనా గణతంత్ర దినోత్సవం..And..National pharmacy education day.
- జాతీయ దంత వైద్యుల దినోత్సవం.