ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1933 ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
  • 1950 భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది. భారత్

జననాలు

  • 1865 లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928). భారత్
  • 1885 గిడుగు వెంకట సీతాపతి, భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965).
  • 1920 బి . విఠలాచార్య , తెలుగు, తమిళ, కన్నడ, నిర్మాత,దర్శకుడు(మ.1999).
  • 1929 రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (మ.2004). భారత్
  • 1930 పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు. భారత్
  • 1955 వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.
  • 1986 శ్రుతి హాసన్ , తెలుగు తమిళ హిందీ నటి.

మరణాలు

  • 2014 బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944).
  • 2016 గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (జ.1935).
  • 2016 అరిందమ్ సేన్‌గుప్తా, ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్. భారత్
  • 2022 ఎండ్లూరి సుధాకర్, కవి, పరిశోధకుడు, రచయిత. (జ.1959).

సినిమా

  • 1971 'మనసు మాంగల్యం' చిత్రం విడుదలైంది.
  • 1988 'భామాకలాపం' చిత్రం విడుదలైంది.