ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1946 హైదరాబాదు నగర చరిత్రలో అత్యల్పంగా 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పూర్తి ప్రస్థానం →
  • 1973 జై ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. పూర్తి ప్రస్థానం →
  • 1995 ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.
  • 2022 మహేష్ బాబు సోదరుడు, నటుడు-నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు మరణించారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1025 సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
  • 1965 అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' తిరిగి లభ్యమైంది. భారత్

జననాలు

  • 1889 మామిడిపూడి వేంకటరంగయ్య, రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982).
  • 1912 చెలమచెర్ల రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972). భారత్
  • 1921 సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008).
  • 1942 స్టీఫెన్ విలియం హాకింగ్, భౌతిక శాస్త్రవేత్త (మ. 2018).
  • 1947 డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత, అరేంజర్. (మ.2016).
  • 1964 భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017).
  • 1975 హరీష్ జైరాజ్ ,సంగీత దర్శకుడు.
  • 1980 పసునూరి రవీందర్, కవి, రచయిత.
  • 1983 నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.
  • 1983 తరుణ్, తెలుగు సినిమా నటుడు.
  • 1996 అనన్య నాగళ్ళ,తెలంగాణాకు చెందిన చలన నటి.

మరణాలు

  • 1642 గెలీలియో, ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564).
  • 1995 మధు లిమాయె, భారత రాజకీయనేత. (జ.1922). భారత్
  • 2015 గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త.
  • 2022 ఘట్టమనేని రమేష్ బాబు, తెలుగు సినిమా నటుడు. (జ.1965).

సినిమా

  • 1970 'తల్లా పెళ్ళామా' చిత్రం విడుదలైంది.
  • 2016 'నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదలైంది.