ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1958 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.
  • 1960 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1956 నవంబరు 1 నుంచి 1960 జనవరి 11 వరకు).
  • 1960 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు).
  • 1960 కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. పూర్తి ప్రస్థానం →
  • 1960 దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. పూర్తి ప్రస్థానం →
  • 1968 కె.వి.రెడ్డి తీసిన పౌరాణిక చిత్రం ఉమా చండీ గౌరీ శంకరుల కథ విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
  • 2014 ఎవడు, గోవిందుడు అందరివాడేలే చిత్రాలతో రామ్ చరణ్ ఒకే ఏడాది రెండు విడుదలలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూర్తి ప్రస్థానం →
  • 2017 దాదాపు పదేళ్ల విరామం తర్వాత చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం.150 విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
  • 2019 వినయ విధేయ రామ చిత్రంలో నటించిన రామ్ చరణ్, నిర్మాతగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని అందించారు. పూర్తి ప్రస్థానం →
  • 2020 మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. పూర్తి ప్రస్థానం →
  • 2020 మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి వెండితెరకు పునరాగమనం చేశారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1613 సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
  • 1713 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
  • 1922 మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.

జననాలు

  • 1866 మాబెల్ బార్ల్ట్రోప్, బ్రిటిష్ స్థాపకురాలు. భారత్
  • 1968 శ్రీనివాస్ రామడుగుల, కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.
  • 1970 సుకుమార్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత.
  • 1973 రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. భారత్
  • 1981 కిరణ్ రాథోడ్, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల నటి.
  • 1991 శ్వేతా బసు ప్రసాద్, భారతీయ చలనచిత్ర నటి. భారత్

మరణాలు

  • 1966 లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (జ.1904). భారత్
  • 1983 భారతపారిశ్రామిక వేత్త, విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా (జననం.1894). భారత్
  • 2008 ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919).
  • 2012 వీరమాచనేని మధుసూదనరావు, తెలుగు సినిమా దర్శకులు, ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు (జ.1923).
  • 2013 ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త.
  • 2013 ఖుషి మురళి, నేపథ్య గాయకుడు. (జ. 1963).
  • 2016 కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (జ.1936).
  • 2016 పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (జ.1927).
  • 2021 తుర్లపాటి కుటుంబరావు, పాత్రికేయుడు, రచయిత, వక్త. (జ. 1933).
  • 2021 దుగ్యాల శ్రీనివాస రావు, మాజీ శాసనసభ్యుడు.
  • 2022 టీవీ నారాయణ, విద్యావేత్త, పద్మశ్రీ పురస్కారగ్రహీత. (జ.1925).

సినిమా

  • 1971 'శ్రీకృష్ణ విజయం' చిత్రం విడుదలైంది.
  • 1978 'చిలిపి కృష్ణుడు' చిత్రం విడుదలైంది.
  • 1980 'ఏడంతస్తుల మేడ' చిత్రం విడుదలైంది.
  • 2014 'ఎవడు' చిత్రం విడుదలైంది.
  • 2018 'సాక్ష్యం' చిత్రం విడుదలైంది.
  • 2019 'వినయ విధేయ రామ' చిత్రం విడుదలైంది.
  • 2020 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదలైంది.