సుకుమార్
జయంతి · 1970
ఈ రోజు చరిత్రలో
ఈ రోజు విశేషం
1958 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్పోర్ట్ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.
సుకుమార్
జయంతి · 1970
వీరమాచనేని మధుసూదనరావు
వర్ధంతి · 2012
కిరణ్ రాథోడ్
జయంతి · 1981