ఈ రోజు విశేషం
2012 లండన్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్లో సానియా మీర్జాకు వైల్డ్ కార్డ్ ప్రవేశం లభించి భారత ప్రాతినిధ్యం ఖరారైంది.
తెలుగు నాట ఈ రోజు
- 2007 ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.
- 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్లో సానియా మీర్జాకు వైల్డ్ కార్డ్ ప్రవేశం లభించి భారత ప్రాతినిధ్యం ఖరారైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 2016 వారుణాస్త్ర భారత్ అబివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పెడోను భారత నౌకాదళంలో చేర్చుకున్నారు. భారత్
జననాలు
- 1838 బకించంద్ర చటర్జీ, వందేమాతరం గీత రచయిత.(మ.1894).
- 1966 రాజు నరిశెట్టి, ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు.
- 1980 ఉదయ్ కిరణ్, తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (మ.2014).
మరణాలు
- 200 4.
సినిమా
- 1985 'పులి (సినిమా)' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం.
- ప్రపంచ శీతలీకరణ దినోత్సవం.
- ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం.