ఈ రోజు విశేషం
2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో కరోలినా మారిన్తో పోరాడి ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా పి.వి. సింధు చరిత్రకెక్కింది.
తెలుగు నాట ఈ రోజు
- 2005 తెలుగు చిత్రం 'అతడు'కు అమెరికాలోని కనెక్టికట్లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది; డిమాండ్ మేరకు అదనపు షో వేశారు. పూర్తి ప్రస్థానం →
- 2007 ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నారాయణదత్ తివారీ నియమితుడయ్యాడు.
- 2014 కేసీఆర్ ప్రభుత్వం ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్త సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. పూర్తి ప్రస్థానం →
- 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో కరోలినా మారిన్తో పోరాడి ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా పి.వి. సింధు చరిత్రకెక్కింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1944 రెండవ ప్రపంచ యుద్ధము: పారిస్ విమోచన. మిత్రదళాల సహాయంతో, జర్మనీ ఆక్రమణ నుంచి పారిస్ కి విమోచనం కలిగింది.
- 1956 కడిదల్ మంజప్ప కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం. (1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు). భారత్
- 1960 స్పుత్నిక్ ప్రోగ్రాం : స్పుత్నిక్ 5ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపింది. అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు, 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.
- 2011 ప్రణాళికా సంఘం, ఏప్రిల్ 2012 నుంచి మొదలయ్యే, 12వ పంచవర్షప్రణాళిక లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు ప్రకటించాడు. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని చెప్పాడు. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని, అయినా, వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పాడు.
- 2011 దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల రాడార్కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక ఐ.ఎన్.ఎస్. సాత్పుర శనివారం, భారత నౌకాదళంలో చేరింది. శివాలిక్ తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర రెండవది. ఐ.ఎన్.ఎస్.శివాలిక్ మొదటి యుద్ధనౌక. [http://en.wikipedia.org/wiki/Shivalik_class_frigate చూడు]. భారత్
జననాలు
- 1918 శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి. (మ.1999). భారత్
- 1923 కొత్తపల్లి పున్నయ్య, న్యాయవాది, రాజకీయ నాయకుడు, కవి.
- 1925 అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (మ.2012).
- 1946 బిల్ క్లింటన్, అమెరికా మాజీ (42వ) అధ్యక్షుడు.
- 1946 డాన్ స్టీల్, అమెరికా నిర్మాత.
- 1972 మురళీ శర్మ , తెలుగు చలన చిత్ర సహాయ పాత్రల నటుడు.
- 1997 డాన్ స్టీల్, అమెరికన్ ఫిల్మ్ స్టూడియో ఎగ్జిక్యూటివ్, నిర్మాత.
మరణాలు
- 14 ఆగస్టస్, రోమన్ చక్రవర్తి మరణించాడు (జ.63 బి.సి) ఇతని పేరున, ఆగష్టు నెల ఏర్పడింది.
- 1662 బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1623).
- 1987 సచిన్ నాగ్, 1951 ఆసియా క్రీడలలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం తెచ్చిపెట్టిన ఈతగాడు. (జ.1920). భారత్
- 1994 లీనుస్ పాలింగ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1901).
- 2015 పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937).
- 2020 పి.సి.నరసింహారెడ్డి, భాషాశాస్త్రవేత్త, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.(జ.1943).
సినిమా
- 1983 'అమరజీవి (1983 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 1988 'జానకిరాముడు' చిత్రం విడుదలైంది.
- 1994 'మావూరి మహారాజు' చిత్రం విడుదలైంది.
- 2016 'చుట్టాలబ్బాయ' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ మానవత్వపు దినోత్సవం.
- ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం.
- ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యదినోత్సవం. (1919). భారత్