ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1935 నిజాం కాలంలో హైదరాబాదులో దక్కన్ రేడియో కేంద్రం ప్రసారాలు ప్రారంభించి నగరంలో రేడియో ప్రసార శకానికి నాంది పలికింది. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 200 4.

జననాలు

  • 1468 అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం.
  • 1923 నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.
  • 1938 వహీదా రెహమాన్ , సుప్రసిద్ధ హిందీ నటీమణి. భారత్
  • 1994 ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి. భారత్

మరణాలు

  • 1924 అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
  • 1975 విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873).
  • 2002 కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936).
  • 2012 స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో. (జ.1960).
  • 2016 : బలరామ్ జక్కర్, రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923). భారత్

సినిమా

  • 2023 'ప్రేమ దేశం' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం.