ఈ రోజు విశేషం
1935 నిజాం కాలంలో హైదరాబాదులో దక్కన్ రేడియో కేంద్రం ప్రసారాలు ప్రారంభించి నగరంలో రేడియో ప్రసార శకానికి నాంది పలికింది.
తెలుగు నాట ఈ రోజు
- 1935 నిజాం కాలంలో హైదరాబాదులో దక్కన్ రేడియో కేంద్రం ప్రసారాలు ప్రారంభించి నగరంలో రేడియో ప్రసార శకానికి నాంది పలికింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 200 4.
జననాలు
- 1468 అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్బర్గ్ జననం.
- 1923 నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.
- 1938 వహీదా రెహమాన్ , సుప్రసిద్ధ హిందీ నటీమణి. భారత్
- 1994 ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి. భారత్
మరణాలు
- 1924 అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
- 1975 విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873).
- 2002 కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936).
- 2012 స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో. (జ.1960).
- 2016 : బలరామ్ జక్కర్, రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923). భారత్
సినిమా
- 2023 'ప్రేమ దేశం' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం.