ఈ రోజు విశేషం
1982 ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు హైదరాబాదులో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1962 దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. పూర్తి ప్రస్థానం →
- 1982 తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు.
- 1982 ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు హైదరాబాదులో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి ప్రస్థానం →
- 2012 నటుడు చిరంజీవి రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ అయ్యారు. పూర్తి ప్రస్థానం →
- 2015 సైనా నెహ్వాల్ తొలిసారి ఇండియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1857 ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది. భారత్
జననాలు
- 1790 అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.
- 1944 బి.వసంత, తెలుగు సినిమా నేపథ్య గాయని.
- 1950 ప్రసాద్ బాబు , తెలుగు ,తమిళ, చిత్ర నటుడు.
- 1952 కె.ఎన్.వై.పతంజలి, తెలుగు రచయిత. (మ.2009).
మరణాలు
- 1932 కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1885).
- 1942 తుంగల చలపతిరావు , రంగస్థల నటుడు, తొలితరం సినిమా నటుడు.
- 1953 జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన వ్యక్తి. (జ.1908).
- 2016 జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (జ.1941). భారత్
సినిమా
- 1973 'దేశోద్ధారకులు' చిత్రం విడుదలైంది.
- 2014 'ఎదురులేని అలెగ్జాండర్' చిత్రం విడుదలైంది.
- 2024 'తలకోన' చిత్రం విడుదలైంది.