ఈ రోజు విశేషం
1884 హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం.
తెలుగు నాట ఈ రోజు
- 1884 హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం.
సంఘటనలు
- 2008 వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు.
జననాలు
- 1915 గరికపాటి రాజారావు, ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963).
- 1920 షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (మ.1997).
- 1937 ఏ.సి.జోస్, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్. (మ.2016). భారత్
- 1976 అభిషేక్ బచ్చన్, బాలీవుడ్ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు.
మరణాలు
- 1679 జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్ డచ్ కవి, నాటక రచయిత. (జ.1587).
- 1961 వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915).
- 1988 బెళ్లూరి శ్రీనివాసమూర్తి, రాయలసీమ కవికోకిలగా పేరొందిన కవి. (జ.1910).
- 2000 టీ, జీ.లింగప్ప ,సంగీత దర్శకుడు (జ.1927).
- 2016 ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942).
- 2022 చందుపట్ల జంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బి.జె.పి. నాయకుడు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. (జ.1935).
సినిమా
- 1998 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి' చిత్రం విడుదలైంది.
- 2004 'లవ్టుడే' చిత్రం విడుదలైంది.
- 2016 'స్పీడున్నోడు' చిత్రం విడుదలైంది.