ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 1919 అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.
  • 2016 ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది. భారత్

జననాలు

  • 1827 జ్యోతీరావు పూలే, సంఘ సంస్కర్త జననం. (మ. 1890).
  • 1869 కస్తూరిబాయి గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి. (మ. 1944). భారత్
  • 1904 కుందన్ లాల్ సైగల్, భారత గాయకుడు,, నటుడు. (మ. 1947). భారత్
  • 1951 రోహిణి హట్టంగడి, భారతీయ చలనచిత్ర నటి. భారత్
  • 1964 అఫ్సర్, కవి, విమర్శకుడు, రచయిత.
  • 1991 పూనం పాండే, భారతీయ మోడల్, సినిమా నటి. భారత్

మరణాలు

  • 1890 జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (జ. 1862).
  • 2010 పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932).

సినిమా

  • 1951 'సౌదామిని' చిత్రం విడుదలైంది.
  • 1973 'ఒక నారి – వంద తుపాకులు' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం.
  • జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం.
  • జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం.