ఈ రోజు విశేషం
2011 తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదు ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చి జరిగింది; ఆంక్షలు దాటి సుమారు 50 వేల మంది చేరుకున్నారు.
తెలుగు నాట ఈ రోజు
- 2011 తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదు ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చి జరిగింది; ఆంక్షలు దాటి సుమారు 50 వేల మంది చేరుకున్నారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1876 అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.
- 1922 స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు. భారత్
- 1977 యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
- 2011 శ్రీకంఠ జయంతి.
- 2014 అమర్ సింగ్తో కలిసి జయప్రద ఆర్ఎల్డీ పార్టీలో చేరారు. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1896 నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968). భారత్
- 1928 స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని. అసలు పేరు మహాలక్ష్మి (మ.1997).
- 1945 మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి.
- 1946 పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015).
- 1967 కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్.
- 1972 ఆర్.పి.పట్నాయక్, సంగీత దర్శకుడు, గాయకుడు,రచయిత , నటుడు, నిర్మాత.
- 1990 రీతూ వర్మ, తెలుగు చలనచిత్ర నటి.
- 1994 మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్లిప్టింగ్ ఛాంపియన్ షిప్లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది.
మరణాలు
- 1897 సావిత్రిబాయి ఫూలే, తొలి తరం ఉపాధ్యాయురాలు.
- 1913 హారియట్ టబ్మన్, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రో అమెరికన్ (జ. 1820).
- 1942 విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు.
- 1982 జి.ఎస్.మేల్కోటే, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు (జ.1901). భారత్
- 1993 దాసం గోపాలకృష్ణ, తెలుగు నాటక రచయిత, సినీ గేయరచయిత(జ 1930).
- 1997 స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.(పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో పరిచయం. (జ.1928.).
- 2016 కోగంటి విజయలక్ష్మి, రచయిత్రి.
సినిమా
- 2017 'ఆకతాయి (2017 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 2017 'చిత్రాంగద' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- కేంద్ర పారిశ్రామిక భద్రతా దినోత్సవం.
- అంతర్జాతీయ అద్భుత దినోత్సవo.