మే 22 సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది.
మే 24 అమెరికా నెవడా అణు పరీక్ష కేంద్రంలో, అణుబాంబు పేల్చి పరీక్షించింది (అణుపాటవపరీక్ష).
మే 26 అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.
జూన్ 5 స్వీడన్ రాజధాని స్టాక్హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.
జూన్ 17 రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.
జూన్ 18 బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో ఇది ఒకటి.
భారత్
జూలై 16 భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ నియమించబడింది.
భారత్
జూలై 22 రష్యా ప్రయోగించిన వెనెరా 8 పేరు గల రోదసీ నౌక శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగింది.
జూలై 23 మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.
ఆగస్టు 4 అలబామా గవర్నర్ అయిన జార్జి వాలెస్ని హత్య చేయబోయిన ఆర్థర్ బ్రెమెర్ (21 సంవత్సరాలు) కి అమెరికా లోని మేరీలేండ్ న్యాయస్థానం, 63 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ హత్యాప్రయత్నంలో, జార్జి వాలెస్కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు (న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది) . ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే సమయానికి నిందితుడి వయస్సు 74 సంవత్సరాలు ఉంటుంది.
ఆగస్టు 7 ఉగాండా నియంత, ఇడి అమిన్ ఆసియా దేశస్తులందరూ, ఉగాండాని 90 రోజులలోగా, విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీచేశాడు.
ఆగస్టు 23 టంగుటూరి ప్రకాశం శత జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఆంధ్ర కేసరి శత జయంతుత్సవ జూనియర్ కళాశాల ప్రారంభమైంది.
ఆగస్టు 26 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.
సెప్టెంబరు 15 మాయాబజార్, పాతాళ భైరవి వంటి కళాఖండాల దర్శకుడు కె.వి.రెడ్డి అనారోగ్యంతో మరణించారు.
అక్టోబరు 2 భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ స్టేషన్ బొంబాయిలో మొదలయ్యింది.
భారత్
అక్టోబరు 16 టంగుటూరి ప్రకాశం గౌరవార్థం ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదలైంది.
అక్టోబరు 28 కరువు బాధితుల సహాయ నిధి కోసం కృష్ణ తోటి నటీనటులతో కలిసి సినిమా తారల యాత్ర కార్యక్రమాలను ప్రారంభించారు.
నవంబరు 18 భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు.
భారత్
డిసెంబరు 21 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించారు.
జననాలు
జనవరి 7 ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.
భారత్
జనవరి 18 వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు.
భారత్
జనవరి 22 నమ్రత శిరోద్కర్ , మిస్ ఇండియా , సినీ నటి.
భారత్
జనవరి 31 కళ్యాణ్ మాలిక్ , గాయకుడు,సంగీత. దర్శకుడు.
ఫిబ్రవరి 4 శేఖర్ కమ్ముల, తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత.
ఫిబ్రవరి 13 నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
ఫిబ్రవరి 24 పూజా భట్ , భారతీయ నటి ,మోడల్, నిర్మాత, దర్శకురాలు.
భారత్
మార్చి 9 ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు.
మార్చి 10 ఆర్.పి.పట్నాయక్, సంగీత దర్శకుడు, గాయకుడు,రచయిత , నటుడు, నిర్మాత.