ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1879 భారత కోకిల సరోజినీ నాయుడు హైదరాబాదులో అఘోరనాథ్ చటోపాధ్యాయ, వరద సుందరి దంపతుల ప్రథమ సంతానంగా జన్మించారు. పూర్తి ప్రస్థానం →
  • 1982 ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని టి.అంజయ్యను ఇందిరా గాంధీ కోరారు. పూర్తి ప్రస్థానం →
  • 2014 తీవ్ర నిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ విభజన (తెలంగాణ) బిల్లును లోక్‌సభలో స్పీకర్ మీరా కుమార్ ప్రవేశపెట్టారు. పూర్తి ప్రస్థానం →
  • 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ ఏపీకి చెందిన 18 మంది ఎంపీలను సెషన్ ముగిసేవరకు సస్పెండ్ చేశారు. పూర్తి ప్రస్థానం →
  • 2015 పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్‌తో జూనియర్ ఎన్.టి.ఆర్ ఘన పునరాగమనం చేశారు. పూర్తి ప్రస్థానం →
  • 2017 మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్‌తో చిరంజీవి టీవీ వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1931 న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది. భారత్
  • 1964 సరోజినీ నాయుడు జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ఆమె చిత్రంతో తపాలా బిళ్ళను విడుదల చేసింది. భారత్ పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1879 సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949). భారత్
  • 1880 గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997).
  • 1914 మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013).
  • 1930 నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
  • 1930 దాసo గోపాలకృష్ణ , నాటక రచయిత, సినీ గేయ రచయిత (మ.1993).
  • 1972 నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.

మరణాలు

  • 2014 బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939). భారత్
  • 2015 పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946).
  • 2015 ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937).

సినిమా

  • 2015 'టెంపర్' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ రేడియో దినోత్సవం.
  • జాతీయ మహిళా దినోత్సవం.
  • కిస్ డే.