ఈ రోజు విశేషం
1848 యుగకర్త, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో జన్మించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1848 యుగకర్త, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1919 అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన , ఉపవాసం" నిర్వహించాడు. భారత్
- 2001 భారత్, బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి. భారత్
జననాలు
- 1813 స్వాతి తిరునాళ్ కేరళలోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (మ.1846). భారత్
- 1848 కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘసంస్కర్త. (మ.1919).
- 1889 చార్లీ చాప్లిన్, హాస్యనటుడు. (మ.1939).
- 1910 ఎన్.ఎస్.కృష్ణమూర్తి, సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు.
- 1914 కె.హెచ్. ఆరా, చిత్రకారుడు (మ. 1985).
- 1922 డి.యోగానంద్, సినీ దర్శకుడు (మ.2006).
- 1951 ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (మ.2015).
- 1971 సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (మ.1995).
- 1972 జె. డి. చక్రవర్తి , నటుడు, దర్శకుడు.
- 1978 లారా దత్తా, భారత చలనచిత్ర నటి, మోడల్, 2000 సంవత్సరం మిస్ యూనివర్స్. భారత్
- 1985 ఆడెపు రజనీకాంత్, తెలంగాణకు చెందిన సూక్ష్మ కళ చిత్రకారుడు.
- 1990 ప్రియా బెనర్జీ, భారతీయ సినీ నటీ, మోడల్. భారత్
మరణాలు
- 1946 బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ.1880).
పండుగలు, జాతీయ దినాలు
- తెలుగు నాటకరంగ దినోత్సవం.
- ప్రపంచ వాయిస్ దినోత్సవం.