ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1982 భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది.
  • 2008 తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.
  • 2008 చిరంజీవి తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని ఆవిష్కరించారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1972 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.

జననాలు

  • 1451 క్రిష్టొఫర్ కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి. (మ.1506).
  • 1743 ఆంటోనీ లెవోషియర్‌, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (మ.1794).
  • 1873 లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (మ.1961).
  • 1906 ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు. (మ.1993).
  • 1910 మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997).
  • 1920 ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955).
  • 1956 మేనకా గాంధీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి. భారత్
  • 1963 వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008).
  • 1964 సురేష్, తెలుగు సినీ నటుడు.
  • 1965 వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు, రచయిత.
  • 1968 సౌందర్య రాజేష్, మహిళా పారిశ్రామికవేత్త.
  • 1977 మహేశ్వరి , తెలుగు చలనచిత్ర నటి.
  • 1977 మధు ప్రియ , తెలంగాణ కు చెందిన గాయని.
  • 1989 ప్రియదర్శి పులికొండ , తెలుగు సినీ నటుడు.

సినిమా

  • 2006 'ఇండియన్ బ్యూటీ' చిత్రం విడుదలైంది.
  • 2011 'దగ్గరగా దూరంగా' చిత్రం విడుదలైంది.
  • 2022 'ఓదెల రైల్వేస్టేషన్' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • మహిళా సమానత్వ దినోత్సవము.