ఈ రోజు విశేషం
1972 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1972 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1985 ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎల్.వి.ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ 'కళాప్రపూర్ణ' ప్రదానం చేసింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 2007 రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది.
జననాలు
- 1853 వేదము వేంకటరాయ శాస్త్రి, పండితులు, కవి, విమర్శకులు, నాటకకర్త. (మ.1929).
- 1926 అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (మ.2007).
- 1928 శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (మ.2015).
- 1931 అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. (మ.2011).
- 1932 యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014).
- 1939 సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (మ.2007).
- 1942 హు జింటావ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు.
- 1959 కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
- 1972 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు.
- 1972 తుంపిల్ల శ్రీనివాస్, న్యాయవాది, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
- 1985 ఆండ్రియా జర్మియా, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి, గాయని.
- 1989 తమన్నా, భారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య కారిణి. భారత్
- 2002 తప్పెట్ల భవిత, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ.
మరణాలు
- 1962 ఉప్మాక నారాయణమూర్తి, సాహితీవేత్త, అవధాని, న్యాయవాది. (జ.1896).
- 1969 కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1915).
- 1972 దాసరి కోటిరత్నం, రంగస్థలనటి, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910).
సినిమా
- 2013 'Manushulatho Jagratha' చిత్రం విడుదలైంది.
- 2017 'ఎంసిఎ' చిత్రం విడుదలైంది.
- 2018 'పడి పడి లేచే మనసు' చిత్రం విడుదలైంది.
- 2018 'అంతరిక్షం' చిత్రం విడుదలైంది.