ఈ రోజు విశేషం
1857 భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
సంఘటనలు
- 1267 అందరూ యూదులను గుర్తించటానికి వీలుగా ప్రత్యేకమైన దుస్తులను ధరించాలని వియెన్నా లోని చర్చి ఆదేశించింది.
- 1278 ఇంగ్లాండ్ లోని యూదులను చెఱసాలలో బంధించారు.
- 1427 స్విట్జర్లాండ్ లోని బెర్న్ నుంచి యూదులను బహిష్కరించారు.
- 1497 ఇటాలియన్ నేవిగేటర్ అమెరిగో వెస్పుస్సి నూతన ప్రపంచాన్ని కనుగొనటానికి తన మొదటి యాత్రను మొదలు పెట్టాడు.
- 1857 భారత స్వాతంత్ర్యోద్యమము:ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్కాజెర్న్ సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు. భారత్
- 1857 భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు. భారత్
- 1857 మీరట్లో సిపాయిలు బ్రిటిష్ అధికారులపై తిరగబడ్డారు; ఇది 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి నాంది పలికింది. భారత్ పూర్తి ప్రస్థానం →
- 1908 మదర్స్ డే మొట్ట మొదటి సారిగా అమెరికా లోన పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే వూరిలో జరిగింది.
- 1930 అమెరికా లో, మొదటి ప్లానెటోరియం (నక్షత్ర శాల) ను చికాగో లోని, ఆడ్లెర్ నగరంలో ప్రారంభించారు.
- 1933 నాజీలు జర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాలను తగులబెట్టారు.
- 1940 చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. భారత్
- 1950 నెదర్లాండ్ నుంచి అమెరికాకు మొదటి టెలెక్స్ను పంపారు.
- 1960 అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ట్రైటన్ తన 84 రోజుల సుదీర్ఘమైనటువంటి, నీటి లోపల ప్రయాణం, విజయవంతంగా ముగించింది.
- 1963 పోప్ జాన్ XXIIIకి బల్జాన్ శాంతి బహుమతి పొందాడు. ఇప్పటివరకు ఒక పోప్ (క్రైస్తవ మతాధిపతి) కి ప్రదానం చేసిన మొదటి శాంతి బహుమతి ఇదే.
- 1964 జాంబియా దేశపు అధ్యక్షుడుగా కెన్నెత్ కౌండా అధికారం చేపట్టాడు.
- 1967 అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
- 1969 అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.
- 1972 అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
- 1976 బ్రిటిష్ రాణి లండన్ లోని నేషనల్ థియేటర్ని ప్రారంభించింది. భారత్
- 1983 అమెరికా సంయుక్త దళాలు గ్రెనడా పై దాడి చేసాయి.
- 1984 ఇథియోపియాకి అత్యవసర సహాయంగా ఐరోపా ఉదారంగా సహాయం చేసింది.
- 1994 నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.
- 2001 బ్రిటన్ లో గత 20 సంవత్సరాలు కన్నా తక్కువ క్రైమ్ రేట్లు నమోదు అయ్యాయి.
- 2002 భారత లోక్సభ సభాపతిగా మనోహర్ జోషి పదవిని స్వీకరించాడు. భారత్
- 2004 ప్రపంచ లూపస్ దినం.
- 2005 గూగుల్ వార్తలు, శోధన పద్ధతి కొరకు పేటెంట్ అడిగింది. అందువలన నాణ్యత గలిగిన వార్తల వెబ్ సైట్ల లింకులు దొరికాయి.
- 2006 టైటానిక్ నౌక ప్రమాదంలో బతికి బట్ట కట్టిన, చివరి అమెరికా పౌరుడు మరణించాడు.
- 2006 సెక్స్ వెబ్ సైట్లకు .xxx డొమైన్ పేరు తగిలించాలన్న విన్నపాన్ని ఐ.సి.ఎ.ఎన్.ఎన్ [http://www.icann.org ICANN] తిరస్కరించింది.
- 2007 మొదటి ప్రపంచయుద్ధంలో బతికి బట్ట కట్టిన ఒకే ఒక్క వీరుడు కెనడాలో ఇంకా బతికి వున్నడు.
- 2010 చత్తీస్ ఘర్ రాష్ట్రంలో, లేండ్ మైన్ (భూమి లోపల పాతిన బాంబు) పేలి, ఎనిమిది మంది మరణించారు.
- 2010 రష్యా తన విజయ దినాన్ని జరుపుకుంది.
- 2011 పరువు హత్యలలో (పరువు, మర్యాద లేదని, అవి హత్యలేనని భారతదేశపు న్యాయ స్థానం వెల్లడించింది. (తమ పరువు పోతుందని, తమ ఇంటిలోని ఆడవారిని హత్యలు చేయటమె పరువు హత్య). భారత్
జననాలు
- 1661 జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (మ.1713).
- 1855 శ్రీయుక్తేశ్వర్ గిరి - ఆధ్యాత్మిక గురువు. ది హోలీ సైన్స్ రచయిత. (మ.1936).
- 1906 భగవత్ సాహు భారత స్వాతంత్ర్య సమర యోధుడు. భారత్
- 1922 కొర్రపాటి గంగాధరరావు, నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (మ. 1986).
- 1922 నెల్లై ఎస్. ముత్తు, తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త, తమిళంలో సైన్స్ ఫిక్షన్ రచయిత. (మ.2025). భారత్
- 1978 ఉపద్రష్ట సునీత, గాయని, డబ్బింగ్ కళాకారిణి.
- 1980 నమిత, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, చిత్రాల నటి.
- 1980 నమిత, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల నటి.
- 1986 పెంటేల హరికృష్ణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు.
మరణాలు
- 1787 విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (జ.1715).
- 1936 పినపాల వెంకటదాసు, తెలుగు సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత.
- 1992 కె.జి.రామనాథన్, ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త. (జ.1920). భారత్
- 2021 టిఎన్ఆర్, తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సినిమా జర్నలిస్టు, నటుడు. (జ. 1976).
సినిమా
- 2002 'అల్లరి' చిత్రం విడుదలైంది.
- 2014 'ప్యార్ మే పడిపోయానే' చిత్రం విడుదలైంది.
- 2024 'కృష్ణమ్మ' చిత్రం విడుదలైంది.
- 2024 'ఆరంభం (2024 సినిమా)' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- WORLD LUPUS DAY.
- MOTHER OCEAN DAY.