ఈ రోజు విశేషం
1914 ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
తెలుగు నాట ఈ రోజు
- 1914 ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
- 2015 ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గుంటూరు–విజయవాడ మధ్య నిర్మించ తలపెట్టిన నవ్యాంధ్ర రాజధాని నగరానికి అమరావతి అని పేరు పెట్టారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1935 భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది. భారత్
- 1936 కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారతదేశంలో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది. భారత్
- 1957 డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబరు 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి కొలమానం (యూనిట్) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.[http://en.wikipedia.org/wiki/Metrication_in_India]. భారత్
- 1960 TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.
- 1973 పులుల సంరక్షన పథకం - కోర్బెట్ట్ నేషనల్ పార్కులో పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.
- 2001 స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్లాండ్స్.
- 2010 RTE- విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం.. edit by. మాధవ చారి.
- 2019 శత్రు రాడార్ల జాడ తెలిపే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉపగ్రహం ఎమిశాట్ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1578 విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (మ.1657).
- 1856 అకాసియో గాఅబ్రియెల్ వేగాస్, భారత దేశ ప్రముఖవైద్యుడు. (మ.1933). భారత్
- 1889 డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (మ.1940).
- 1911 ఫాజా సింగ్, భారత అథ్లెట్. భారత్
- 1911 ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (మ.1949).
- 1936 తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోం ముఖ్యమంత్రి. భారత్
- 1938 ఆనంద కృష్ణన్, మలేషియా వ్యాపారవేత్త (మ.2024).
- 1941 అజిత్ వాడేకర్, భారత క్రికెటర్. భారత్
- 1945 సర్వేశ్వర్ సహారియా భారతీయ నెఫ్రాలజిస్టు, అవయవ మార్పిడి నిపుణుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్
- 1947 అజిత్ పాల్ సింగ్, భారత హాకీజట్టు మాజీ నాయకుడు, అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డుల గ్రహీత. భారత్
- 1958 విక్కీ హామిల్టన్, అమెరికన్ రికార్డ్ ఎగ్జిక్యూటివ్.
- 1963 వినోద్ కుమార్, ప్రముఖ సినీ నటుడు.
- 1972 వెంకట్ గోవాడ, రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాత, టి.వి., చలనచిత్ర నటుడు.
- 1988 లహరి గుడివాడ, రంగస్థల నటి.
- 1993 శ్రీదివ్య, బాల నటి గా ప్రవేశించి తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.
మరణాలు
- 1922 హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1884).
- 1943 మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (జ.1911). భారత్
- 1999 మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1930).
- 2012 ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త. (జ. 1921). భారత్
- 2018 రాజ్యం. కె, రంగస్థల నటి. (జ.1956).
- 2022 శరత్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
సినిమా
- 2005 'అందగాడు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ఒడిషా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.