ఈ రోజు విశేషం
1985 మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్టీ రామారావు మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
తెలుగు నాట ఈ రోజు
- 1985 మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్టీ రామారావు మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1959 బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్శించారు.
- 1961 స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా.
- 2025 భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ (2025)ని గెలుచుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. భారత్
జననాలు
- 1934 యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968).
- 1959 జాకీర్ హుస్సేన్, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.
- 1972 ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు.
మరణాలు
- 1935 గణేష్ ప్రసాద్, భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. భారత్
- 1964 కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (జ.1896).
- 1994 దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908). భారత్
- 1997 బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907).
సినిమా
- 1968 'తల్లిప్రేమ' చిత్రం విడుదలైంది.
- 1979 'మా వారి మంచితనం' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- వరల్డ్ కిడ్నీ డే.
- లెబనాన్ ఉపాధ్యాయ దినోత్సవం.