2010 'సింహా' చిత్రానికి గాను నందమూరి బాలకృష్ణ నంది ఉత్తమ నటుడి పురస్కారం పొందారు.
పూర్తి ప్రస్థానం →
2023 హైదరాబాదులోని ట్యాంక్బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ను ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించాడు.
సంఘటనలు
1908 ముజఫర్పూర్లో విప్లవకారులు ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి బ్రిటిష్ న్యాయమూర్తి కింగ్స్ఫర్డ్పై బాంబు దాడికి యత్నించారు.
భారత్
పూర్తి ప్రస్థానం →
1946 మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
భారత్
1975 దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్ధానికి ముగుంపు పలికింది.
1986 ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
భారత్
జననాలు
1777 కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్, జర్మన్ గణిత శాస్త్రవేత్త. (మ.1855).
1870 దాదాసాహెబ్ ఫాల్కే, చలనచిత్ర దర్శకుడు. (మ.1944).
1891 గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి. శతావధాని, నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు.
భారత్