1922 అల్లూరి సీతారామరాజు దళం గెరిల్లా దాడిలో బ్రిటిష్ అధికారులు కవార్డ్, హైటర్ హతమయ్యారు.
పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
భారత్ లో మంత్రగాళ్ల వేట.
భారత్
1932 భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
భారత్
1998 అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబునాయుడు గౌరవార్థం నాయుడు డే ప్రకటించారు.
పూర్తి ప్రస్థానం →
2007 మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది.
భారత్
2014 ఇస్రో మంగళయాన్ అంగారక కక్ష్యలోకి చేరింది; తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
భారత్
పూర్తి ప్రస్థానం →
2017 లో భారతదేశంలో జుట్టు, జడ కత్తిరింపు సంఘటనలు.
భారత్
జననాలు
1921 ధూళిపాళ సీతారామశాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (మ.2007).
1923 కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. (మ.2006).
1931 మోతే వేదకుమారి, భారత పార్లమెంటు సభ్యురాలు, గాయని. ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి.
భారత్
1940 ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994).
భారత్
1941 హేమంత్ దత్తా, అస్సామీ నాటక రచయిత, సినిమా దర్శకుడు గీత రచయిత (మ.2025).
1945 డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (మ. 2021).
1946 రమోల, తెలుగు గాయనీ, రంగస్థల నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్.
1950 మోహిందర్ అమర్నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
భారత్