ఈ రోజు విశేషం
2024 రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో పి.వి. సింధు వివాహం జరిగింది.
తెలుగు నాట ఈ రోజు
- 2024 రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో పి.వి. సింధు వివాహం జరిగింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1953 సయ్యద్ ఫజల్ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది ( 1953డిసెంబరు 29 చూడు).
- 2000 ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు. భారత్
జననాలు
- 1887 ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ (మ.1920).
- 1899 శొంఠి దక్షిణామూర్తి, ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖుడు (మ.1975).
- 1920 తాతినేని చలపతిరావు ,సంగీత దర్శకుడు(మ.1994).
- 1955 సయ్యద్ నసీర్ అహ్మద్, హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు.
- 1987 ఇషా తల్వార్, మళయాళ చిత్రాలతో పాటు తెలుగులో కూడా నటించిన నటి.
మరణాలు
- 1958 తారక్నాథ్ దాస్, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884). భారత్
- 2014 జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929). భారత్
- 2015 కాశీ విశ్వనాథ్, ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946).
సినిమా
- 1960 'మా బాబు' చిత్రం విడుదలైంది.
- 1972 'కొడుకు కోడలు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- జాతీయ గణిత దినోత్సవం.