ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1945 ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది.
  • 1968 'మెడిసిన్‌ అండ్‌ ఫిజియాలజీ' విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను నోబెల్ బహుమతి వరించిన రోజు. భారత్
  • 1985 భారతదేశంలో జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది. ఇందిరా గాంధీ హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు. భారత్
  • 1990 నెల్సన్ మండేలాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. భారత్

జననాలు

  • 1854 ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (మ.1900).
  • 1916 దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1981).
  • 1948 నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, రచయిత.
  • 1948 హేమా మాలిని, నటి, భరత నాట్యకారిణి.
  • 1948 రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, రచయిత, విమర్శకులు.
  • 1966 కొండవీటి జయప్రసాద్ తెలుగునాట వరిష్ఠ పాత్రికేయులు.
  • 1990 అనిరుద్ రవిశంకర్ ,సంగీత దర్శకుడు.
  • 2005 అర్జున్ నిమ్మల టొరంటో బ్లూ జేస్ సంస్థలో ఒక అమెరికన్ ప్రొఫెషనల్ బేస్బాల్ షార్ట్ షాప్.

మరణాలు

  • 1958 తెన్నేటి సూరి, తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. (జ.1911).
  • 1971 నార్ల చిరంజీవి ,రచయిత (జ.1925).
  • 2022 దిలీప్ మహలనాబిస్, అతిసార వ్యాధుల చికిత్సకు ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని ప్రవేశపెట్టిన శిశువైద్యనిపుణుడు. (జ.1934).

సినిమా

  • 1993 'తొలిముద్దు' చిత్రం విడుదలైంది.
  • 2009 'Jaganmohini' చిత్రం విడుదలైంది.
  • 2015 'రాజు గారి గది' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ ఆహార దినోత్సవం.
  • ప్రపంచ అనస్థీషియా దినోత్సవం.