ఈ రోజు విశేషం
2010 షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకారు.
తెలుగు నాట ఈ రోజు
- 1893 విజయనగరం - విశాఖపట్నం మధ్య రైల్వే లైన్ మొదలయ్యింది.
- 1909 స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ రాజమండ్రిలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1999 పవన్ కళ్యాణ్ కిక్ బాక్సర్గా నటించిన 'తమ్ముడు' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. పూర్తి ప్రస్థానం →
- 2010 షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకారు. పూర్తి ప్రస్థానం →
- 2017 జూనియర్ ఎన్.టి.ఆర్ వ్యాఖ్యాతగా తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ ప్రసారం ప్రారంభమైంది. పూర్తి ప్రస్థానం →
- 2022 మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం శభాష్ మిథు విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 2013 భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడింది. భారత్
జననాలు
- 1820 అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (మ.1886).
- 1885 పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1970). భారత్
- 1895 చేబియ్యం సోదెమ్మ, ఆంధ్రరాష్టం గర్వపడే స్వాతంత్ర్య సమరయోధురాలు. సంఘసేవకురాలు.
- 1899 కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు . (మ.1977).
- 1901 చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోక్సభ సభ్యుడు. (మ.1985). భారత్
- 1901 వేముల కూర్మయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1970). భారత్
- 1902 కానూరు లక్ష్మణ రావు, ఇంజినీరు. (మ.1986).
- 1902 కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976).
- 1909 దుర్గాబాయి దేశ్ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (మ.1981). భారత్
- 1920 డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (మ.2006).
- 1920 కందాళ సుబ్రహ్మణ్య తిలక్, స్వాతంత్ర్యసమరయోధుడు, మొదటి లోక్సభ సభ్యుడు (మ.2018). భారత్
- 1922 లియోన్ లెడర్మాన్, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.
- 1928 వీరమాచనేని విమల దేవి, భారతీయ కమ్యూనిష్ఠు పార్టీ నాయకురాలు, ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుండి 3వ లోక్సభ సభ్యురాలు.
- 1933 ఎం.టి.వాసుదేవన్ నాయర్, కేరళ రచయిత, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీత. (మ.2024). భారత్
- 1941 రావెల సాంబశివరావు, నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు.
- 1942 నేదురుమల్లి రాజ్యలక్ష్మి, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.
- 1956 అలీమ్ ఖాన్, సామాజికవేత్త.
- 1964 వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు.
- 1972 వి.ఎన్.ఆదిత్య, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత.
మరణాలు
- 200 4.
- 2022 ప్రతాప్ పోతేన్, భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత. (జ.1952). భారత్
- 2023 కె. జయరామన్, కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. (జ. 1956). భారత్
సినిమా
- 1970 'విజయం మనదే' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- సోషల్ మీడియా గివింగ్ డే.
- ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం.
- నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే.