1902 కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976).
1909 దుర్గాబాయి దేశ్ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (మ.1981).
భారత్
1920 డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (మ.2006).
1920 కందాళ సుబ్రహ్మణ్య తిలక్, స్వాతంత్ర్యసమరయోధుడు, మొదటి లోక్సభ సభ్యుడు (మ.2018).
భారత్
1922 లియోన్ లెడర్మాన్, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.
1928 వీరమాచనేని విమల దేవి, భారతీయ కమ్యూనిష్ఠు పార్టీ నాయకురాలు, ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుండి 3వ లోక్సభ సభ్యురాలు.
1933 ఎం.టి.వాసుదేవన్ నాయర్, కేరళ రచయిత, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీత. (మ.2024).
భారత్
1941 రావెల సాంబశివరావు, నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు.
1942 నేదురుమల్లి రాజ్యలక్ష్మి, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.