ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1996 విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హైదరాబాదులో గుండెపోటుతో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
  • 2012 గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

సంఘటనలు

  • 1896 –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.
  • 1927 భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది. భారత్
  • 1990 కాసు బ్రహ్మానందరెడ్డి మహారాష్ట్ర గవర్నర్ పదవీకాలం ముగిసింది. భారత్ పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1881 నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961). భారత్
  • 1927 సుందరం బాలచందర్, సంగీత విద్వాంసుడు. (మ.1990).
  • 1950 అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది.
  • 1952 వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్.
  • 1972 వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు. భారత్
  • 1975 మోనికా బేడి, భారతీయ చలనచిత్ర నటి, టీ వీ వ్యాఖ్యాత. భారత్
  • 1978 అపర్ణ పోపట్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. భారత్

మరణాలు

  • 1862 జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
  • 1959 మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).
  • 1973 నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1903).
  • 1982 హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899).
  • 1996 నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ.1923).
  • 2003 హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907). భారత్