ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 1493 క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు.
  • 1955 సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు - నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు. భారత్
  • 1963 మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
  • 1972 భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు. భారత్

జననాలు

  • అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, తెలుగు కవి, పండితుడు. (మ. 1959).
  • 1888 దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (మ.1957).
  • 1901 వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (మ.1990). భారత్
  • 1924 ఆవంత్స సోమసుందర్, అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత.
  • 1929 బి.ఎస్.సరోజ, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల సినీనటి.
  • 1945 మహింద్ర రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు.
  • 1946 శంకరమంచి పార్థసారధి, కథ, నాటక రచయిత.
  • 1972 జుబిన్ గార్గ్, అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత. భారత్
  • 1984 నయన తార , కేరళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల నటి, నిర్మాత,మోడల్.
  • 1993 సాక్షి చౌదరి , తెలుగు సినీ నటి , మోడల్.

మరణాలు

  • 1962 నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1885).
  • 1971 వేదాంతం రాఘవయ్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు ,(జ.1919).
  • 1972 జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899).
  • 1982 పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (జ.1904).
  • 1994 పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928).
  • 2022 తబస్సుమ్ గోవిల్, భారతీయ నటి, టాక్ షో హోస్ట్, యూట్యూబర్. (జ.1944). భారత్

సినిమా

  • 2011 'వీడు తేడా' చిత్రం విడుదలైంది.