ఈ రోజు విశేషం
1991 తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఆదిత్య 369'లో నందమూరి బాలకృష్ణ నటన ప్రశంసలు అందుకుంది.
తెలుగు నాట ఈ రోజు
- 1974 విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు మద్రాసులో గుండెపోటుతో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
- 1991 తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఆదిత్య 369'లో నందమూరి బాలకృష్ణ నటన ప్రశంసలు అందుకుంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- స్పెయిన్ జాతీయదినోత్సవం.
- 1930 మొదటి ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి.
- 1949 కాశ్మీర్ లో యుద్ధ విరమణ. భారత్
- 1949 భారత రాజ్యాంగము చట్టబద్ధమయింది. భారత్
- 2015 ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారు.
జననాలు
- 1856 తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (మ.1936).
- 1860 జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి ఈయన చేసిన సేవ సర్వతోముఖమైనది. (మ.1941).
- 1918 నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013).
- 1919 జయచామరాజేంద్ర వడియార్, మైసూరు సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (మ.1974).
- 1920 నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (మ. 2009).
- 1920 ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004).
- 1931 భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2002).
- 1949 డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1953 పొత్తూరి విజయలక్ష్మి, హాస్య కథల, నవల రచయిత్రి.
- 1960 పూర్ణిమ భాగ్యరాజ్, తమిళ తెలుగు, మళయాళ, హిందీ చిత్రాల నటి.
- 1961 అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
- 1966 పృధ్వీ రాజ్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు. భారత్
- 1970 రమ్యశ్రీ, భాతీయ చలనచిత్ర నటి.
- 1972 సౌందర్య, సినీనటి. (మ.2004).
- 1972 సుఖ్విందర్ సింగ్, నేపథ్య గాయకుడు.
- 1982 ప్రియాంకా చోప్రా, భారతీయ నటి. భారత్
మరణాలు
- 1974 ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918).
- 1992 విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1906).
- 1995 రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922).
- 2012 రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. (జ.1942). భారత్
- 2022 భూపిందర్ సింగ్, సంగీతకారుడు, గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు (జ.1940).
- 2023 ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి (జ. 1943). భారత్
సినిమా
- 1991 'ఆదిత్య 369' చిత్రం విడుదలైంది.
- 2008 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రం విడుదలైంది.
- 2013 'ఓం 3D' చిత్రం విడుదలైంది.
- 2013 'కెవ్వు కేక' చిత్రం విడుదలైంది.
- 2025 'కొత్తపల్లిలో_ఒక్కపుడు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం.
- వరల్డ్ లిజనింగ్ డే.