ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 21 హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
  • ఫిబ్రవరి 25 సముద్ర ఉపరితల పరిశీలన కోసం ఇస్రో, ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించిన సరళ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. భారత్
  • జూన్ 21 భారతదేశం యొక్క తొలి 3D కామెడి చిత్రం యాక్షన్ 3D విడుదలైంది. భారత్
  • జూలై 15 భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడింది. భారత్
  • జూలై 30 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
  • జూలై 30 ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచుతామని భారత ప్రభుత్వం ప్రకటించింది.
  • జూలై 30 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. భారత్
  • ఆగస్టు 7 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రెండో రౌండ్‌లో జపాన్ క్రీడాకారిణి కవోరి ఇమబెపుపై పి.వి. సింధు మూడు గేమ్‌ల పోరులో గెలిచింది.
  • ఆగస్టు 8 ప్రపంచ ఛాంపియన్‌షిప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ యిహాన్ వాంగ్‌ను 55 నిమిషాల్లో ఓడించి పి.వి. సింధు సంచలనం సృష్టించింది.
  • ఆగస్టు 10 చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా పి.వి. సింధు చరిత్ర సృష్టించింది.
  • ఆగస్టు 11 గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
  • సెప్టెంబరు 21 తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.
  • సెప్టెంబరు 23 16 నెలల జైలు నిర్బంధం అనంతరం జగన్మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
  • సెప్టెంబరు 27 భారతదేశంలోని ముంబైలో భవనం కూలిన తర్వాత 60 మంది మరణించారు. భారత్
  • సెప్టెంబరు 27 పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' విడుదలై అత్యధిక వసూళ్ల తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.
  • సెప్టెంబరు 28 పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
  • సెప్టెంబరు 28 గుఱ్ఱం జాషువా 118వ జన్మతిథి సందర్భంగా తెలుగు అకాడమీ జాషువా పేరిట మూడు సాహిత్య పురస్కారాలు ప్రదానం చేసింది.
  • అక్టోబరు 3 తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
  • అక్టోబరు 3 లాలూ ప్రసాద్ యాదవ్‌కు పశువుల దాణా కుంభకోణం కేసులో తొలి శిక్షగా ఐదేళ్ళు జైలు శిక్ష.
  • అక్టోబరు 3 ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా పది జిల్లాలతో కూడిన ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర సరిహద్దులకు కేంద్ర మంత్రివర్గం తన సమావేశంలో ఆమోదం తెలిపింది.
  • అక్టోబరు 3 హైదరాబాదును రాజధానిగా చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
  • అక్టోబరు 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది; పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించింది. భారత్
  • అక్టోబరు 19 అక్కినేని నాగేశ్వరరావుకు ఉదర క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణైంది; అయినా ఆయన మనం చిత్రీకరణ కొనసాగించారు.
  • అక్టోబరు 30 బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు మరణించారు.
  • నవంబరు 5 ఇస్రో తొలి అంగారక యాత్ర మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్)ను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించింది. భారత్
  • నవంబరు 25 మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా దక్షిణాసియాకు ఐరాస మహిళా సౌహార్ద రాయబారిగా సానియా మీర్జా నియమితురాలైంది.
  • డిసెంబరు 5 ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణ బిల్లును శీతాకాల సమావేశాల తొలి రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు.
  • డిసెంబరు 26 హాస్యనటుడు రేలంగి ఏకైక కుమారుడు సత్యనారాయణ బాబు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.

మరణాలు

  • జనవరి 6 మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930).
  • జనవరి 11 ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త.
  • జనవరి 11 ఖుషి మురళి, నేపథ్య గాయకుడు. (జ. 1963).
  • ఫిబ్రవరి 23 జగ్గారావు, తెలుగు చలన చిత్రదుష్టపాత్రాల, సహాయ నటుడు.
  • ఫిబ్రవరి 24 షేక్ సాంబయ్య, క్లారినెట్ విద్వాంసుడు. (జ.1950).
  • మార్చి 5 రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935).
  • మార్చి 11 శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (జ.1913).
  • మార్చి 13 టెలిఫోన్ సత్యనారాయణ , తెలుగు చిత్రాల సహాయ నటుడు.
  • మార్చి 14 అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936).
  • మార్చి 15 కళ్ళం అంజిరెడ్డి, డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు.
  • మార్చి 19 సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (జ.1934).
  • మార్చి 21 చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (జ.1930).
  • మార్చి 26 సుకుమారి, తెలుగు, తమిళ, బెంగాలీ, చిత్రాలలో,2000 పైగా నటించిన నటి (జ.1938).
  • ఏప్రిల్ 4 రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు.
  • ఏప్రిల్ 8 మార్గరెట్ థాచర్, బ్రిటన్ తొలి మహిళా ప్రధాని. భారత్
  • ఏప్రిల్ 14 ఓ. చిన్నప్ప రెడ్డి, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. (జ. 1922). భారత్
  • ఏప్రిల్ 17 వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (జ.1934). భారత్
  • ఏప్రిల్ 21 శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. (జ.1929).
  • ఏప్రిల్ 21 అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయవేత్త. (జ.1940).
  • ఏప్రిల్ 28 షాహిద్ ఇస్రార్, పాకిస్థానీ మాజీ క్రికెటర్ (జ.1950).
  • మే 17 కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి. (జ.1962).
  • మే 18 కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (జ.1915).
  • మే 24 రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీ వేత్త. (జ.1928).
  • జూన్ 7 జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.(జ.1930).
  • జూన్ 13 తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ బోర్డు కమీషనర్ గా పనిచేసారు. భారత్
  • జూన్ 15 మణివన్నన్, తమిళ, తెలుగు, సినిమా నటుడు,దర్శకుడు, రచయత,(జ.1953).
  • జూన్ 20 ఆలూరు భుజంగ రావు, విరసం సీనియర్‌ సభ్యుడు, రచయిత, అనువాదకుడు. (జ.1928).
  • జూలై 4 గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మారిన కవి.
  • జూలై 13 కోడి సర్వయ్య, నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.
  • జూలై 21 గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (జ.1932).
  • జూలై 23 మంజుల , తెలుగు చలనచిత్ర నటి (జ.1954).
  • ఆగస్టు 1 పి.వి.రంగారావు, మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940).
  • ఆగస్టు 3 ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928).
  • ఆగస్టు 3 ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933).
  • ఆగస్టు 15 లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956).
  • ఆగస్టు 21 మాలతీ చందూర్, రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. (జ.1930).
  • ఆగస్టు 30 సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1939).
  • సెప్టెంబరు 5 చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మాజీ శాసన సభ్యుడు. (జ.1925).
  • సెప్టెంబరు 16 తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (జ.1920).
  • సెప్టెంబరు 20 ఛాయరాజ్, కవి, రచయిత. (జ.1948).
  • సెప్టెంబరు 29 సత్యనారాయణ గోయెంకా, విపశ్యనా ధ్యాన గురువు.(జ.1924).
  • అక్టోబరు 9 శ్రీహరి, తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా మారిన‌ నటుడు. (జ.1964).
  • అక్టోబరు 14 టి.వెంకటేశ్వరరావు, బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్, పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రాత వహించాడు.
  • అక్టోబరు 18 రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1927).
  • అక్టోబరు 19 యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత (జ.1928).
  • నవంబరు 8 ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయనాయకుడు (జ.1957).
  • నవంబరు 21 వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947).
  • నవంబరు 27 మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్‌ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933).
  • డిసెంబరు 5 నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918).
  • డిసెంబరు 7 ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1954).
  • డిసెంబరు 9 మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914).
  • డిసెంబరు 10 రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు (జ.1927).
  • డిసెంబరు 11 శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953).

సినిమా

  • జనవరి 31 'ఒంగోలు గిత్త' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 8 'అరవింద్ 2' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 15 'చమ్మక్ చల్లో' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 15 'లవ్ సైకిల్' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 22 'జబర్దస్త్' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 28 'మిస్టర్ పెళ్ళికొడుకు' చిత్రం విడుదలైంది.
  • మార్చి 15 'బ్యాక్బెంచ్ స్టూడెంట్' చిత్రం విడుదలైంది.
  • మార్చి 23 'ప్రియతమా నీవచట కుశలమా' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 19 'గ్రీకు వీరుడు' చిత్రం విడుదలైంది.
  • మే 5 'Gully Dada' చిత్రం విడుదలైంది.
  • జూన్ 7 'ప్రేమకథా చిత్రమ్' చిత్రం విడుదలైంది.
  • జూలై 5 'మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు' చిత్రం విడుదలైంది.
  • జూలై 18 'ఓం 3D' చిత్రం విడుదలైంది.
  • జూలై 18 'కెవ్వు కేక' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 23 'అతడు ఆమె ఓ స్కూటర్' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 30 'ప్రేమ ఒక మైకం' చిత్రం విడుదలైంది.
  • సెప్టెంబరు 12 'కిస్' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 8 'కాళిచరణ్' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 29 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 5 'పైసా (సినిమా)' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 21 'Manushulatho Jagratha' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు