ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 200 4.
  • 1981 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బెంగళూరులో ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కన్నడలో 21 పాటలు రికార్డు చేసి రికార్డు సృష్టించారు. భారత్ పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1897 జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (మ.1969). భారత్
  • 1902 ఆండ్ర శేషగిరిరావు, సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. (మ.1965).
  • 1906 ఎల్. కిజుంగ్లుబా ఆవో, నాగాలాండ్‌కు చెందిన మొదటి బాప్టిస్ట్ మిషనరీ. సమాజ సేవకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.1997).
  • 1934 పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
  • 1941 జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (మ.2011). భారత్
  • 1957 వై.విజయ , తెలుగు సినీ నటి, నృత్య కారిణి.
  • 1963 ముహమ్మద్ అజహరుద్దీన్, భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్. భారత్

మరణాలు

  • 1971 కె.ఎం.మున్షీ, నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశాడు (జ.1887). భారత్
  • 1995 మంచికంటి రాంకిషన్‌ రావు, వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు.
  • 2022 నిమ్మకాయల శ్రీరంగనాథ్‌, సీనియర్‌ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు. (జ.1942).
  • 2023 జె.బాపురెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, కవి, రచయిత (జ. 1936).

సినిమా

  • 1992 'గోల్మాల్ గోవిందం' చిత్రం విడుదలైంది.
  • 2008 'విశాఖ ఎక్స్ ప్రెస్' చిత్రం విడుదలైంది.
  • 2013 'అరవింద్ 2' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ మహిళా, బాలికల దినోత్సవం.