ఈ రోజు విశేషం
2013 ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా పది జిల్లాలతో కూడిన ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర సరిహద్దులకు కేంద్ర మంత్రివర్గం తన సమావేశంలో ఆమోదం తెలిపింది.
తెలుగు నాట ఈ రోజు
- 2013 తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
- 2013 ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా పది జిల్లాలతో కూడిన ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర సరిహద్దులకు కేంద్ర మంత్రివర్గం తన సమావేశంలో ఆమోదం తెలిపింది. పూర్తి ప్రస్థానం →
- 2013 హైదరాబాదును రాజధానిగా చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1791 కలకత్తా మ్యాగజైన్, ఓరియంటల్ మ్యూజియం, భారత ఉపఖండంలోని మొదటి మాసపత్రిక, ప్రచురించడం ప్రారంభమైంది. భారత్
- 1831 బ్రిటిష్ వారు మైసూర్ను స్వాధీనం చేసుకున్నారు. భారత్
- 1860 బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. [https://web.archive.org/web/20110824220622/http://police.pondicherry.gov.in/Police%20Commission%20reports/Police%20commission%20report%201860.pdf పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860] చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది. భారత్
- 1950 న్యూయార్క్లో యుఎన్ దళాలు 38 వ సమాంతరాన్ని దాటడాన్ని భారత్ నిరసించింది. భారత్
- 1955 మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది. భారత్
- 1957 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. భారత్
- 1977 న్యూఢిల్లీలో అధికారిక అవినీతి ఆరోపణలపై ఇందిరా గాంధీని అరెస్టు చేశారు. భారత్
- 1978 ప్రపంచంలో రెండవ, భారతదేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జన్మించింది. భారత్
- 1984 భారతదేశపు అతి పొడవైన రైలు హిమ్సాగర్ ఎక్స్ప్రెస్ (జమ్మూ తావి నుండి కన్యా కుమారి వరకు) మొదటిసారిగా జెండా ఊపింది. భారత్
- 1985 సహారావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ని న్యూఢిల్లీ ఆమోదించినట్లు ప్రకటించిన తర్వాత మొరాకో భారతదేశంతో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేసింది. భారత్
- 1988 లెబనీస్ కిడ్నాపర్లు మిథిలేశ్వర్ సింగ్ను 30 నెలల బందీగా ఉంచిన తర్వాత విడుదల చేశారు.
- 1990 పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి.
- 2000 వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటనపై భారత్, రష్యా సంతకాలు చేశాయి. భారత్
- 2005 వర్తుల సూర్యగ్రహణం (యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్) ఏర్పడింది.
- 2013 లాలూ ప్రసాద్ యాదవ్కు పశువుల దాణా కుంభకోణం కేసులో తొలి శిక్షగా ఐదేళ్ళు జైలు శిక్ష.
- 2013 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది; పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించింది. భారత్ పూర్తి ప్రస్థానం →
- 2021 రోహ్తాంగ్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ సొరంగంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
జననాలు
- 1890 లక్ష్మీనారాయణ సాహు, సాహితీవేత్త, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త.
- 1903 స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (మ.1972).
- 1924 ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994).
- 1926 నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (మ.2010).
- 1949 జె.పి.దత్, భారతీయ చలనచిత్ర దర్శకుడు. భారత్
- 1954 సత్యరాజ్, దక్షిణ భారత చలన చిత్రాలుతో పాటు హిందీ చిత్రాల్లో, సహాయ, ప్రతి నాయక నటుడు. భారత్
- 1968 ఎన్.శంకర్, రచయిత, నిర్మాత, దర్శకుడు.
- 1988 కాశి రాజు, వర్థమాన కవులలో ఒకడు, కవిసంగమంలో గ్రూప్ కవితలు వ్రాస్తున్నాడు.
మరణాలు
- 1923 కాదంబినీ గంగూలీ - భారతదేశపు మొదటి పట్టభద్రురాలైన మహిళా, మొదటి మహిళా వైద్యురాలు. (జ.1861). భారత్
- 1992 దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (జ.1898). భారత్
- 2006 ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలలో పేరొందిన చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (జ.1935).
- 2007 స్వరాజ్ ప్రకాష్ గుప్తా, భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు. (జ.1931). భారత్
సినిమా
- 2024 'చిట్టి పొట్టి' చిత్రం విడుదలైంది.