ఈ రోజు విశేషం
2009 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో 'ఆమరణ నిరాహార దీక్ష' ప్రారంభించాడు.
తెలుగు నాట ఈ రోజు
- 1947 హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది.
- 1968 పి. సుశీలకు తొలి జాతీయ పురస్కారం సాధించిపెట్టిన పాట గల తమిళ చిత్రం 'ఉయర్ంద మణితన్' విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
- 2009 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో 'ఆమరణ నిరాహార దీక్ష' ప్రారంభించాడు.
- 2009 తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. పూర్తి ప్రస్థానం →
- 2010 ఓదార్పు యాత్రపై విభేదాలతో జగన్మోహన్ రెడ్డి లోక్సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1877 థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది.
- 1929 భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ ఎగిరాడు.
జననాలు
- 1901 శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986). భారత్
- 1945 బాలి, చిత్రకారుడు.
- 1954 పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి.
- 1982 రమ్య , దక్షిణ భారత సినీ నటి, రాజకీయనాయకురాలు. భారత్
మరణాలు
- 1759 అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి (జ.1699).
- 1954 హెచ్. దేవదానము , కవి, రచయిత. (మ. 1902).
- 1993 జె.ఆర్.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (జ.1904).
సినిమా
- 2001 'జాబిలి' చిత్రం విడుదలైంది.
- 2013 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చిత్రం విడుదలైంది.
- 2019 'అర్జున్ సురవరం' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- యుగోస్లావియా గణతంత్ర దినం.
- పాలస్తీనా ప్రజా సంఘీభావ దినం.
- దీక్షాదివస్ (తెలంగాణ ఉద్యమం).