ఈ రోజు విశేషం
2012 రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రం ఆంధ్రప్రదేశ్లోని 38 కేంద్రాల్లో 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది.
తెలుగు నాట ఈ రోజు
- 2012 రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రం ఆంధ్రప్రదేశ్లోని 38 కేంద్రాల్లో 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1930 మొదటి ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు ఉరుగ్వే లో ప్రారంభమయ్యాయి.
జననాలు
- 1905 వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (మ. 1986).
- 1915 గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009). భారత్
- 1924 హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (మ.2006).
- 1941 టి. కల్పనాదేవి, పార్లమెంటు సభ్యురాలు. భారత్
- 1964 ఉత్పల్ చటర్జీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
- 1967 సీత , తెలుగు తమిళ ,కన్నడ ,మలయాళ చలన చిత్ర నటీ.
- 1987 అజ్మల్ కసబ్, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాది. (మ.2010).
మరణాలు
- 2013 కోడి సర్వయ్య, నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.
- 2018 కే.రాణీ , నేపథ్య గాయని (జ.1942).
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ రాక్ దినోత్సవం.