ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1929 1929 ఏప్రిల్ 8 తారీకున ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.
  • 1929 ప్రజారక్షణ, వ్యాపార వివాద బిల్లులకు నిరసనగా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ కేంద్ర శాసనసభలో బాంబులు విసిరారు. భారత్ పూర్తి ప్రస్థానం →
  • 1950 భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి. భారత్
  • 1985 భోపాల్ దుర్ఘటన: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది. భారత్

జననాలు

  • 1846 దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు.
  • 1904 జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త.
  • 1924 కుమార్ గంధర్వ, సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992). భారత్
  • 1938 కోఫీ అన్నన్, ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి.
  • 1956 కె. జయరామన్, కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. (మ. 2023). భారత్
  • 1981 అనురాధ మెహతా, భారతీయ సినీ నటి, మోడల్. భారత్
  • 1983 అల్లు అర్జున్, తెలుగు సినిమా నటుడు.
  • 1984 అనంత శ్రీరామ్, 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది.
  • 1988 నిత్యా మీనన్, భారతీయ సినీ నటి, గాయని. భారత్
  • 1994 అక్కినేని అఖిల్, తెలుగు సినీ నటుడు.
  • 1994 పాలినా (బెలారస్ సింగర్).

మరణాలు

  • 1857 మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (జ.1827).
  • 1894 బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838).
  • 1977 శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. (జ.1914).
  • 2000 వేములపల్లి శ్రీకృష్ణ, కమ్యూనిష్ఠు నేత, శాసనసభ్యులు, కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు.
  • 2013 మార్గరెట్ థాచర్, బ్రిటన్ తొలి మహిళా ప్రధాని. భారత్

పండుగలు, జాతీయ దినాలు

  • నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం.